ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మైనర్ బాలికలపై అత్యాచారం చేసిన వారిని కఠినంగా శిక్షించాలి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Feb 22, 2025, 01:37 PM

మైనర్ బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డ ముగ్గురు వ్యక్తులపై పోక్స్కో చట్టం ద్వారా కఠినంగా శిక్షించాలని అంతర్జాతీయ మానవ హక్కుల ఆర్గనైజేషన్ వరంగల్ జిల్లా అధ్యక్షులు వరంగల్ జిల్లా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ అండ్ మానిటర్ కమిటీ మెంబర్ పాలకుర్తి విజయ్ కుమార్ డిమాండ్ చేశారు నర్సంపేట పట్టణంలోని తన కార్యాలయంలో మాట్లాడుతూ  తెలంగాణ రాష్ట్రంలో  రోజురోజుకు మహిళలపై అత్యాచారాలు దాడులు మైనర్ బాలికలపై అత్యాచారాలు  రాష్ట్రంలో కోకోలాలుగా జరుగుతున్నాయని అదేవిధంగా.
ఈరోజు సంగారెడ్డి జిల్లాలో ఓ గ్రామంలో ఆరేళ్ల బాలికపై మద్యం మత్తులో సామూహిక అత్యాచారానికి పాల్పడ్డా వ్యక్తులపై పో స్కో చట్టం ద్వారా కఠినంగా శిక్షించాలని అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే రాష్ట్ర హోంమంత్రి నియమించాలని మహిళలపై అత్యాచారాలను అరికట్టాలని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళలపై దాడులు అత్యాచారాలను మైనర్ బాలికలపై అత్యాచారాలను అరికట్టాలని అంతర్జాతీయ మానవ హక్కుల ఆర్గనైజేషన్ వరంగల్ జిల్లా అధ్యక్షులు వరంగల్ జిల్లా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ అండ్ మానిటర్ కమిటీ మెంబర్ పాలకుర్తి విజయ్ కుమార్ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa