నాగర్ కర్నూలు(D) దోమలపెంటలోని SLBC టన్నెల్ వద్దకు గురువారం BRS బృందం వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు మాజీ మంత్రి హరీశ్ రావు తెలిపారు. తమ పర్యటనకు పోలీసులు ఆటంకం కలిగించొద్దని సూచించారు. చిక్కుకున్న 8 మందిని రక్షించేందుకు చేపట్టిన సహాయక చర్యలకు ఆటంకం కలగకూడదనే తాము ఇప్పటివరకు అక్కడికి వెళ్లలేదన్నారు. కాగా, మంత్రులు ఉత్తమ్, జూపల్లి పర్యవేక్షణలో సహాయక చర్యలు మూడ్రోజులుగా నిర్వరామంగా కొనసాగుతున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa