తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కులగణనలో తప్పులుంటే ఆధారాలతో రావాలని.. దానిపై చర్చకు సిద్ధమని TPCC చీఫ్ మహేశ్కుమార్ గౌడ్ సవాల్ విసిరారు. గతంలో కాంగ్రెస్ హయాంలోనే మెట్రోరైలు పనులు ప్రారంభమయ్యాయని.. మెట్రో విస్తరణ కూడా కాంగ్రెస్ హయాంలోనే జరుగుతుందని చెప్పారు. ఏ కులానికి వ్యతిరేకంగా పనిచేయాల్సిన అవసరం కాంగ్రెస్కు లేదన్నారు. బీసీలకు న్యాయం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీయే.. మిగిలిన పార్టీలకు ఆ సత్తాలేదని చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa