మెదక్ జిల్లా చిలప్ చేడ్ మండలం బీరప్ప స్వామి దీవెనలతో ప్రజలంతా సుభిక్షంగా వుండాలని ఎమ్మెల్యే సునితారెడ్డి తెలిపారు. అజ్జమర్రి గ్రామంలో జరుగుతున్న బీరప్ప స్వామి జాతర ఉత్సవంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు ఆమెను శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ శ్రేణులు సత్యంగౌడ్, చౌటి బాల్ రాజ్, గ్రామ పెద్దలు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa