ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బీరప్ప స్వామి దీవెనలతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Mar 04, 2025, 11:36 AM

మెదక్ జిల్లా చిలప్ చేడ్ మండలం బీరప్ప స్వామి దీవెనలతో ప్రజలంతా సుభిక్షంగా వుండాలని ఎమ్మెల్యే సునితారెడ్డి తెలిపారు. అజ్జమర్రి గ్రామంలో జరుగుతున్న బీరప్ప స్వామి జాతర ఉత్సవంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు ఆమెను శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ శ్రేణులు సత్యంగౌడ్, చౌటి బాల్ రాజ్, గ్రామ పెద్దలు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa