ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కామారెడ్డి అయ్యప ఆలయాభివృద్ధికి ఐదు లక్షల విరాళం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Mar 13, 2025, 03:00 PM

కామారెడ్డి అయ్యప ఆలయ అభివృద్ధికి గురువారం ఇచ్చిన మాట ప్రకారం మాచారెడ్డి మాజీ ఎంపీపీ లోయపల్లి నర్సింగ్ రావు 5లక్షల రూపాయల విరాళాన్ని ఆలయ కమిటీ అధ్యక్షులు నస్కాంటి శ్రీనివాస్ కు అందచేశారు.
ఈ కార్యక్రమంలో కమిటీ ప్రతినిధులు కుంభల రవి యాదవ్, గొనె శ్రీనివాస్, ఉదయ్, మాజీ కౌన్సిలర్ మొటూరి శ్రీకాంత్, పంపరి లక్ష్మణ్, లింగం, నరేందర్ రావు, బాలరాజ్ గౌడ్, మాజీ కౌన్సిలర్ రాంమోహన్, మాజీ సర్పంచ్ మద్దెల రాజు ఉన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa