అసంబ్లి స్పీకర్ గడ్డం ప్రసాద్ ను మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, కేటీఆర్ ఏకవచనంతో సంబోదించడాన్ని నిరసిస్తూ ఆదివారం కాంగ్రెస్ పార్టీ నేతలు మరికల్ మండల కేంద్రంలోని ఇందిరమ్మ కూడలిలో వారి దిష్టిబొమ్మను దహనం చేశారు.
ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు విరన్న మాట్లాడుతూ. స్పీకర్ కు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దళితుల పట్ల బిఆర్ఎస్ నాయకులు తమ వైఖరిని మార్చుకోవాలని చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa