ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తెలంగాణలో రేపు ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Mar 25, 2025, 08:18 PM

తెలంగాణలో బుధవారం రోజున పొడి వాతావరణం నెలకొంటుందని HYD వాతావరణశాఖ అధికారులు తెలిపారు. బుధవారం నుంచి 2, 3 డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇక మంగళవారం రాష్ట్రంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు తెలిపారు. ఆదిలాబాద్‌‌లో అత్యధికంగా 38.3 డిగ్రీలు, భద్రాచలం 38, నిజామాబాద్‌ 37.3, ఖమ్మం 36.6 డిగ్రీలు, నల్గొండ 36, హైదరాబాద్‌ 33.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు వివరించింది.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa