ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Mar 29, 2025, 07:57 PM

మత సామరస్యానికి ప్రతీకగా రంజాన్ పండుగ నిలుస్తుందని ఎమ్మెల్యే చిట్టెం పర్ణిక రెడ్డి అన్నారు. శనివారం నారాయణపేట పట్టణంలోని మెట్రో ఫంక్షన్ హాల్ లో ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ముస్లిం సోదరులకు పండ్లు తినిపించి ఉపవాస దీక్షలను విరమింపజేశారు. ముందస్తుగా రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ  కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు, నాయకులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa