ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కౌకుంట్లలో మధ్యాహ్నం 2: 00 గంటలకు భూ భారతి అవగాహన సదస్సు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Apr 23, 2025, 12:56 PM

మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం కౌకుంట్ల మండల కేంద్రంలో బుధవారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన భూ భారతి కార్యక్రమంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ విజయేంద్రబోయి ఒక ప్రకటనలో తెలిపారు.మధ్యాహ్నం 2: 00 నుంచి సా. 6: 00 గంటల వరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ కార్యక్రమానికి రెవిన్యూ అధికారులు, ప్రజా ప్రతినిధులు హాజరవుతారన్నారు. రైతులు హాజరుకావాలని సూచించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa