ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నాణ్యమైన విద్యను అందిచడమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి శ్రీధర్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, May 07, 2025, 07:59 PM

 రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలంలో నాట్కో ట్రస్ట్ సహకారంతో నిర్మించిన నూతన పాఠశాలను బుధవారం మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోని మోడల్ స్కూల్స్ త్వరలోనే దేశానికి ఆదర్శంగా నిలుస్తాయని, విద్యారంగాన్ని అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. నాణ్యమైన విద్యను అందించడమే కాంగ్రెస్ లక్ష్యమని పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa