ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వానకాలం పంటలపై రైతులకు అవగాహన

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Jun 03, 2025, 02:19 PM

రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా చేర్యాల మండల పరిధిలోని పోతిరెడ్డిపల్లె గ్రామంలో వానకాలం పంటలపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డాక్టర్ రామానాయుడు ఏకలవ్య గ్రామీణ వికాస్ ఫౌండేషన్ కృషి విజ్ఞాన కేంద్రం తునికి శాస్త్రవేత్త డాక్టర్ భార్గవి, డాక్టర్ పుష్పాంజలి పాల్గొని మాట్లాడుతూ.. ఎరువుల వాడకం తగ్గించాలని, సేంద్రీయ పద్ధతిలోనే పంటలు పండించాలని అవగాహన కల్పించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa