ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కాటవరం శ్రీలక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంలో ధ్వజస్తంభ ప్రతిష్టాపన

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Aug 18, 2025, 01:55 PM

దేవరకద్ర నియోజకవర్గం అడ్డాకుల మండలం కాటవరం గ్రామంలోని శ్రీలక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంలో సోమవారం ధ్వజ స్తంభ ప్రతిష్టాపన కార్యక్రమం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి పాల్గొని, స్వామివారిని దర్శించుకున్నారు. నియోజకవర్గ ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు కూడా పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa