ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మట్టి గణనాథుల ఉచిత పంపిణీకి 34 కేంద్రాలు: HMDA

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Aug 22, 2025, 06:16 PM

TG: మరికొద్ది రోజుల్లో వినాయక ఉత్సవాలు మొదలుకానున్న తరుణంలో ప్రకృతిని కాపాడటానికి మట్టి గణపతులనే  పూజించాలని HMDA పిలుపునిచ్చింది. ప్రతి ఏడాది లాగే ఈ ఏడాది కూడా వేలాది మట్టి గణపతులను భక్తులకు ఉచితంగా పంచేందుకు సిద్ధం అయింది. HYDలోని దాదాపు 34 కేంద్రాల్లో ఈ మట్టి గణపతులు పంపిణీ పూర్తిగా ఉచితం అని పేర్కొంది. నగరవ్యాప్తంగా ఆయా కేంద్రాల్లో ఈనెల 24,25,26 తేదీల్లో లక్ష వినాయక ప్రతిమలను అందుబాటులో ఉంచుతున్నట్టు తెలిపింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa