తెలంగాణ రైజింగ్ 2047 అనే ప్రయాణాన్ని ప్రజా ప్రభుత్వం ప్రారంభించిందని సీఎం రేవంత్ తెలిపారు. 2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ అవతరించబోతున్నదని ఆశాభావం వ్యక్తం చేశారు. '2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారుస్తాం. తెలంగాణ రైజింగ్ లక్ష్యాలను సాధించడంలో వైద్య పరికరాలు, మెడ్టెక్ కీలకమైనవి. ఫార్మా, బయోటెక్, లైఫ్ సైన్సెస్, మెడ్టెక్ వంటివి HYDలో అత్యంత కీలకమైనవి' అని వివరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa