ట్రెండింగ్
Epaper    English    தமிழ்

2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ: CM

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Aug 24, 2025, 06:50 PM

తెలంగాణ రైజింగ్ 2047 అనే ప్రయాణాన్ని ప్రజా ప్రభుత్వం ప్రారంభించిందని సీఎం రేవంత్ తెలిపారు. 2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ అవతరించబోతున్నదని ఆశాభావం వ్యక్తం చేశారు. '2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారుస్తాం. తెలంగాణ రైజింగ్ లక్ష్యాలను సాధించడంలో వైద్య పరికరాలు, మెడ్‌టెక్ కీలకమైనవి. ఫార్మా, బయోటెక్, లైఫ్ సైన్సెస్, మెడ్‌టెక్ వంటివి HYDలో అత్యంత కీల‌క‌మైనవి' అని వివరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa