నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో నిజాంపేట్ 191 ఎన్టీఆర్ నగర్ లో అత్యాధునిక పరికరాలతో ఏర్పాటు చేసిన "లైఫ్ సెల్ డయాగ్నస్టిక్ - ఆద్య శ్రీ శాంపిల్ కలెక్షన్ సెంటర్" ను మాజీ డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ గారు, నిర్వాహకులు మహేందర్ నాయక్, లోహిత్ బెల్లంకొండ, సతీష్ తో కలిసి ప్రారంభించారు. పేద ప్రజలను దృష్టిలో ఉంచుకుని తక్కువధరలకే ఆరోగ్య పరీక్షలు చేయాలని ఆయన ఈ సందర్భంగా డయాగ్నస్టిక్ సెంటర్ నిర్వాహకులను మహేందర్ నాయక్, లోహిత్ బెల్లం కొండా ను కోరారు.అనంతరం నిర్వాహకులు మాజీ డిప్యూటీ మేయర్, నాయకులను, కాలనీ అసోసియేషన్ సభ్యులను శాలువతో సత్కరించారు.ఈ కార్యక్రమంలో 191 ఎన్టీఆర్ కాలనీ ప్రెసిడెంట్ రాజేష్,వైస్- ప్రెసిడెంట్ పవన్, నర్సింహా నాయక్, జనరల్ సెక్రటరీ పగడాల శ్రీనివాస్ రెడ్డి, జాయింట్ సెక్రటరీ ఉపేందర్, 191 మహిళా అధ్యక్షురాలు శోభరణి, మాజీ ప్రెసిడెంట్ కృష్ణ, 191 ఎన్టీఆర్ నగర్ కాలనీ వాసులు మల్లారెడ్డి, పూర్ణ, మధు,తిరుపతి, మల్లేష్, మాధవరావు, మాధవ్ ,రవీందర్ రెడ్డి, ప్రదీప్ గారు,బాలకోటయ్య గారు ప్రభాకరాచారి,శంభో, జితేందర్, రామ్ పరమేష్ ,ఆనంద్ బెహరా, స్వామి, సంపత్, శ్రీనివాస్ తదితరులు, పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa