ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏఎస్పీ మృతి.. మూడుకు చేరిన మృతుల సంఖ్య

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Aug 29, 2025, 06:05 PM

గత నెల 26న చౌటుప్పల్ మండలం ఖైతాపూరం వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఏఎస్పీ ప్రసాద్ చికిత్స పొందుతూ మరణించారు. విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తుండగా జరిగిన ఈ దుర్ఘటనలో ఇద్దరు డీఎస్పీలు చక్రధరరావు, శాంతరావు అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన ఏఎస్పీ ప్రసాద్‌ను హైదరాబాద్‌లోని కామినేని ఆసుపత్రిలో చేర్పించారు. నెల రోజులపాటు మృత్యువుతో పోరాడిన ఆయన శుక్రవారం తుదిశ్వాస విడిచారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa