సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో, మహారాష్ట్రలోని తుల్జపూర్ భవాని మత మందిరానికి పాదయాత్రగా వెళ్లే భక్తుల కోసం ఎక్స్ ఆర్మీ వారి ఆధ్వర్యంలో, స్థానిక ప్రజల సహకారంతో గత 28 సంవత్సరాలుగా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం కూడా పాదయాత్రగా వెళ్లే భక్తులకు మూడు రోజుల పాటు అన్నదానం అందించనున్నారు. ఈ కార్యక్రమంలో ఎక్స్ ఆర్మీ మనయ్య, శివ ముదిరాజ్ మరియు వారి బృంద సభ్యులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa