ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భార్యను అతి కిరాతతంగా హతమార్చిన భర్త

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Oct 07, 2025, 06:38 PM

TG: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలోని పాపకొల్లు గ్రామంలో ధారావత్ గోపి, సునీత దంపతుల మధ్య గొడవలు తారస్థాయికి చేరాయి. అనుమానంతో భర్త గోపి, భార్య సునీతను పొలంలోకి తీసుకెళ్లి కోట కత్తితో అతి కిరాతకంగా నరికి చంపాడు. అనంతరం, భర్త గోపి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa