ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వరి కోత సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Oct 22, 2025, 06:15 PM

కూసుమంచి మండలంలోని పెరికసింగారం గ్రామంలో వరి కోతలు బుధవారం ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లా వ్యవసాయ అధికారి పుల్లయ్య పలువురు రైతుల పొలాలను సందర్శించి, వరి కోత సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. రైతులతో విత్తన రకం, దిగుబడి, ఎరువుల వాడకం వంటి అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి రామడుగు వాణి, ఏఈఓ నవీన్, రవీందర్, వంశీకృష్ణ, సౌమ్య, ప్రియాంక, మరియు రైతులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa