ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బస్సు ప్రమాద బాధిత కుటుంబానికి స్పీకర్ సాయం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Nov 05, 2025, 03:45 PM

చేవెళ్ల బస్సు ప్రమాదంలో మృతి చెందిన ధన్నారం తండాకు చెందిన తారాబాయి కుటుంబానికి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ రూ. 1 లక్ష ఆర్థిక సాయం అందించారు. ప్రభుత్వం ప్రకటించిన రూ. 7 లక్షల పరిహారంతో పాటు ఈ సాయం అందజేశారు. బాధిత కుటుంబాలకు అండగా ఉండటం మన బాధ్యత అని స్పీకర్ అన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ప్రతీక్ జైన్, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa