మెదక్ సమీకృత కలెక్టరేట్ ప్రాంగణంలో నెలకొల్పిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని జిల్లా రెవెన్యూ అధికారి భుజంగరావు మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సాంస్కృతిక కళాకారులు అందించిన ఆటపాటలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ ఉత్సవంలో ఏఎస్పీ మహేందర్, జిల్లా అధికారులు జోజి, విజయ, రామచంద్ర రాజు, వేణు, జగదీశ్, డా. శివాదయాల్, విజయలక్ష్మి, ఏఓ యూనస్, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa