ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బీఆర్ఎస్ పాలనలో వేలకోట్లు దోచుకున్నారు: కోమటిరెడ్డి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Dec 15, 2025, 11:03 AM

TG: యాదాద్రి జిల్లాలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ అభ్యర్థుల తరఫున మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ టీఆర్ఎస్ పాలనలో వేల కోట్లు దోచుకుందని ఆరోపించారు. బీఆర్ఎస్ అభ్యర్థులకు ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని అన్నారు. నిజాయతీగా ప్రజా సేవ చేయాలనే లక్ష్యంతో రాజకీయాల్లోకి వచ్చానని, అక్రమ సొమ్ము, అధర్మం వైపు తాను, తన అనుచరులు ఉండరని పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa