ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాహుల్ వ్యాఖ్యలపై కిషన్ రెడ్డి ఫైర్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Dec 16, 2025, 11:43 AM

ప్రధాని మోదీపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. రాహుల్ వ్యాఖ్యలు అనైతికమని, ప్రధాని స్థాయిని తగ్గించే విధంగా ఉన్నాయన్నారు. లోక్‌సభ ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ ఉండటం దేశానికి దురదృష్టకరమని కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణ బీజేపీ ఎంపీలతో ప్రధాని సమావేశం మర్యాదపూర్వకమైనదని, పార్టీని బలోపేతం చేయాలని, సోషల్ మీడియాలో చురుగ్గా ఉండాలని ప్రధాని సూచించారని తెలిపారు. సమావేశ వివరాలు లీక్ చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa