హనుమకొండ జిల్లా హసన్పర్తి మండలంలో పాల ప్యాకెట్లు వేయడానికి ద్విచక్రవాహనంపై వెళ్తున్న విద్యాసాగర్ అనే యువకుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. వరంగల్ కరీంనగర్ జాతీయ రహదారిపై అనంతసాగర్ క్రాస్ వద్ద రోడ్డు దాటుతుండగా టిప్పర్ లారీ ఢీకొనడంతో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. తీవ్రంగా గాయపడిన విద్యాసాగర్ అక్కడికక్కడే మరణించాడు. పోలీసులు ఈ ఘటనపై విచారణ చేపట్టారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa