ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అనురాగ్ జయంతి రాజేంద్రనగర్ జోనల్ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించారు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Dec 26, 2025, 03:42 PM

రంగారెడ్డి జిల్లా, రాజేంద్రనగర్ జోన్‌లో నూతనంగా ఏర్పడిన కార్యాలయంలో జోనల్ కమిషనర్‌గా అనురాగ్ జయంతి అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా వేద పండితులు ఘన స్వాగతం పలికారు. డిప్యూటీ కమిషనర్ సురేందర్ రెడ్డి కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యాలయ రిజిస్టర్‌లో సంతకం చేసి అనురాగ్ జయంతి తన విధులను ప్రారంభించారు. నూతనంగా ఏర్పాటైన రాజేంద్రనగర్ జోన్ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తామని ఆయన తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa