తెలంగాణలో యాసంగి పెట్టుబడి సాయం(రూ.6000) కోసం ఎదురుచూస్తున్న రైతులకు మరికొంత కాలం నిరీక్షణ తప్పేలా లేదు. అయితే సాగు భూములకే రైతు భరోసా ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో.. క్షేత్రస్థాయిలో జరుగుతున్న కసరత్తులే ఈ జాప్యానికి ప్రధాన కారణమని తెలుస్తోంది. శాటిలైట్ సర్వే రిపోర్టులు ఇంకా పూర్తి కాలేదు. సర్వే నివేదికలు వచ్చిన తర్వాతే అర్హులైన రైతుల ఖాతాల్లోకి నిధులు వచ్చే ఛాన్స్ ఉంది. ఈ లెక్కన ఫిబ్రవరి చివరి వారం లేదా మార్చి నెలలో రైతుల ఖాతాల్లో ఈ నిధులు జమ అయ్యే అవకాశం కనిపిస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa