ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జీహెచ్ఎంసీ విభజనపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Feb 19, 2026, 03:08 PM

2027 జనగణన నేపథ్యంలో సరిహద్దుల మార్పుపై కేంద్ర ప్రభుత్వం విధించిన ఫ్రీజ్ నిబంధనలకు విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం జీహెచ్ఎంసీని విభజించిందని వ్యాపారి గురువారెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఈ విభజనపై స్టే విధించాలని కోరారు. దీంతో మూడు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన విభజనపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa