2027 జనగణన నేపథ్యంలో సరిహద్దుల మార్పుపై కేంద్ర ప్రభుత్వం విధించిన ఫ్రీజ్ నిబంధనలకు విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం జీహెచ్ఎంసీని విభజించిందని వ్యాపారి గురువారెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఈ విభజనపై స్టే విధించాలని కోరారు. దీంతో మూడు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన విభజనపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa