ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రజాసమస్యలపై చురుకైనస్పందన ఎంపీ లాడ్స్‌తో 33కెవి లైన్మార్పు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Feb 24, 2026, 03:15 PM

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సూరారం 60 గజాల కాలనీలో 20 ఏళ్లుగా ఇళ్లపై నుంచి వెళ్తున్న 33. కె. వి విద్యుత్ లైన్ వల్ల స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వర్షాకాలంలో ప్రాణనష్టం కూడా జరుగుతోందని బిజెపి నాయకులు తెలిపారు. ఈ సమస్య పరిష్కారం కోసం మేడ్చల్ మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ ను కోరారు. వెంటనే స్పందించిన ఎంపీ, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఏ.డి.తో మాట్లాడి, ఎంపీ లాడ్స్ నుండి నిధులు మంజూరు చేసి, ఎస్టిమేషన్ తయారు చేయాలని సూచించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa