ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా పారిశ్రామికవేత్తలకు ఏపీ కేబినెట్ శుభవార్త చెప్పింది. SC, ST, BC, మహిళా పారిశ్రామికవేత్తలను ఆదుకునేలా తీసుకొచ్చిన ప్రభుత్వ పాలసీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ మేరకు MSME పాలసీలో మార్పులు చేయనుంది.
ఈ వర్గాల పారిశ్రామిక వేత్తలకు అదనపు ప్రోత్సాహకాలు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ పాలసీ ప్రకారం.. విద్యుత్ సహా పలు విభాగాల్లో మహిళలకు ప్రభుత్వం ప్రత్యేక రాయితీలు ఇవ్వనున్నారు.
![]() |
![]() |