భారత స్టార్ క్రికెటర్ కోహ్లీ మరో అరుదైన ఘనతకు దగ్గరలో ఉన్నాడు. వన్డేల్లో 14,000 పరుగులు పూర్తి చేయడానికి ఇంక 15 పరుగులే అవసరం. 15 పరుగులు సాధిస్తే ప్రపంచంలో అత్యంత వేగంగా పరుగులు చేసిన ఘనత కోహ్లీకే దక్కుతుంది. 2023 వన్డే ప్రపంచకప్ సందర్భంగా ఈ ఘనత సాధించబడింది. ఛాంపియన్స్ ట్రోఫీలో కోహ్లీ ఈ మైలురాయిని సాధిస్తాడా అని.. అభిమానులు ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. ఇటీవల విరాట్ కోహ్లీ పేలవమైన ఫామ్ లో ఉన్నప్పటికీ.. ఈ మైలురాయి కింగ్ కోహ్లీకి ఉత్సాహాన్నిస్తుంది. పాకిస్థాన్ తో జరిగే మ్యాచ్ లో అర్థ శతకం లేదా సెంచరీ చేస్తాడా.. అని అభిమానులు ఉత్కంఠతో వేచి చూస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa