AP: మాజీ మంత్రి విడదల రజినిపై ఏసీబీ కేసు నమోదు చేయడం స్పందిస్తూ.. ఆమె ట్వీట్ చేసింది. 'మనోధైర్యాన్ని దెబ్బతీయాలనే కుట్రలు, వ్యక్తిత్వాన్ని హరించాలనే కుయుక్తులు.. ఒక మహిళ నైన నా పై అక్రమ కేసులు, విష ప్రచారాలే మీ లక్ష్యమైతే అలాంటి వంద కేసులను ఒంటి చేత్తో ఎదుర్కొడానికి నేను సిద్ధం. నేను ఎదురు చూస్తూ ఉంటా.. నిజం బయట పడ్డాక మీ ముఖాలు ఎలా ఉంటాయో చూడటానికి' అంటూ రజిని 'X'లో పోస్ట్ పెట్టారు.
![]() |
![]() |