ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కబడ్డీ పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే చరిత రెడ్డి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Apr 08, 2025, 12:33 PM

శ్రీరామనవమి పండుగ సందర్భంగా పాణ్యం మండలం నేరవాడ, పిన్నాపురం గ్రామాల్లో మంగళవారం కబడ్డీ పోటీలు, వృషభ రాజుల బల ప్రదర్శన పోటీలు నిర్వహించారు. ఈ పోటీలను పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. క్రీడాకారులు క్రీడాల్లో గెలుపుపోటములను సమానంగా స్వీకరించాలని సూచించారు. కార్యక్రమంలో మండల నాయకులు, గ్రామ నాయకులు, కార్యకర్తలు, పలువురు ప్రజలు పాల్గొన్నారు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com