నంద్యాల గాంధీ చౌక్ లో జనసేన ఆధ్వర్యంలో ఉగ్రవాద దాడికి వ్యతిరేకంగా మానవహారం నిర్వహించారు. జనసేన నాయకులు సుధా మోహన్ రెడ్డి, సుధాకర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
వారు మాట్లాడుతూ ఉగ్రవాద దాడికి వ్యతిరేకంగా జనసేన 3 రోజులు సంతాప దినాలుగా ప్రకటించిందని తెలిపారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న వ్యక్తులను, దేశాన్ని కూకటివేళ్లతో సహా పెకిలించాలని తెలిపారు. ఉగ్రవాదాన్ని ప్రపంచ దేశాలు కూకటి వేళ్ళతో సహా పేకిలించాలని తెలిపారు.
![]() |
![]() |