నాగలాపురం మండలం సురుటుపల్లి వద్ద వారం క్రితం ఓ కొత్త కారు ప్రమాదానికి గురైంది. కారు ముందు భాగం నుజ్జయింది. ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు కారును స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. ప్రస్తుతం వాహనం పోలీసుల అదుపులోనే పంచాయితీ వద్ద ఖాళీ స్థలంలో ఉంచారు. కారులోని చక్రాలకు అమర్చి ఉన్నఅమర్చిన వీల్ కప్లు గల్లంతవ్వడంతోకప్పులు గల్లంతయ్యడంతో ప్రజలు శుక్రవారం విమర్శలు గుప్పిస్తున్నారు. వాహనాలపై నిఘా ఉంచాలని ప్రజలు కోరుతున్నారు.
![]() |
![]() |