గాజాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తూనే ఉంది. అయితే తాజాగా గాజాపై ఇజ్రాయెల్ జరిపిన దాడి లో 10 మంది మృతి చెందారు. హామాస్ నేతలే లక్ష్యంగా ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేస్తోంది. జనవరి నుంచి ఇప్పటి వరకు జరిపిన దాడుల్లో చాలా మంది కీలక హామాస్ నేతలు చనిపోయారు. కాగా ఇజ్రాయెల్ దాడుల పై రెడ్ క్రాస్, ఐక్యరాజ్య సమితి మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దాడుల్లో మహిళలు, చిన్నారులు మృతి చెందుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.
![]() |
![]() |