సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరం అని మంత్రి మనోహర్ అన్నారు. తెనాలిలోని తమ క్యాంప్ కార్యాలయంలో మంత్రి ఈ శనివారం నియోజకవర్గ ప్రజలకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందించారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన రూ. 16,52,043 విలువైన చెక్కులను 23మంది లబ్ధిదారులకు మంత్రి స్వయంగా అయన అందజేశారు. అనారోగ్యం పాలైన వారికి, ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న వారికి సీఎం సహాయ నిధి ద్వారా అండగా నిలుస్తున్నామని అన్నారు.
![]() |
![]() |