ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రైతులు అవసరం మేరకే కొనుగోలు చేయాలి - మంత్రి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Aug 07, 2025, 06:57 PM

నంద్యాల జిల్లా బనగానపల్లెలో యూరియా కృత్రిమ కొరతపై వ్యవసాయ శాఖ అధికారులతో మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. రైతులు యూరియాను అవసరం మేరకే కొనుగోలు చేయాలని మంత్రి గురువారం సూచించారు. త్వరలో జిల్లాకు 10 వేల మెట్రిక్ టన్నుల యూరియా వస్తుందని, పంట విస్తీర్ణం పెరిగినందున అవసరమైన యూరియాను ప్రభుత్వం అందిస్తుందని ఆయన భరోసా ఇచ్చారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa