ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏవీఎస్‌ఓ సతీష్‌కుమార్‌ ప్రభుత్వ వేధింపుల వల్లనే మరణించారు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Nov 17, 2025, 01:46 PM

టీటీడీ మాజీ అసిస్టెంట్‌ విజిలెన్స్‌ అండ్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌ (ఏవీఎస్‌ఓ) సతీష్‌కుమార్‌ది ముమ్మాటికీ ప్రభుత్వం చేసిన హత్యేనని, పరకామణి చోరీ కేసులో వైయ‌స్ఆర్‌సీపీ నాయకుల పేర్లు చెప్పాలని  ఆయన్ను మానసికంగా వేధించి చనిపోయేలా ప్రేరేపించారని ఎమ్మెల్యే, వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్‌ స్పష్టం చేశారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సతీష్‌కుమార్‌ కేవలం ప్రభుత్వ వేధింపులతోనే మరణిస్తే, దాన్ని హత్యగా ప్రచారం చేస్తూ, వైయ‌స్ఆర్‌సీపీ నేతలను నిందిస్తున్నారని ఆక్షేపించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa