ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వెంకటకృష్ణారావు సేవలు అనిర్వచనీయం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Nov 19, 2025, 01:48 PM

దివిసీమ ఉప్పెన సమయంలో మాజీ మంత్రి మండలి వెంకటకృష్ణారావు చేసిన సేవలు అనిర్వచనీయమని రాష్ట్ర గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. బుధవారం అవనిగడ్డలోని గాంధీ క్షేత్రంలో జరిగిన ఉప్పెన మృతుల సంస్మరణ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొల్లు రవీంద్ర మాట్లాడుతూ 1977వ సంవత్సరంలో దివి సీమ ఉపెన కారణంగా పదివేల మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa