ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పుట్టపర్తి పవిత్ర భూమిలో ఏదో మహత్తు ఉంది: ప్రధాని మోదీ

national |  Suryaa Desk  | Published : Wed, Nov 19, 2025, 03:39 PM

AP: పుట్టపర్తి పవిత్ర భూమిలో ఏదో మహత్తు ఉందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. సత్యసాయి శత జయంత్యుత్సవాల్లో పాల్గొన్న ఆయన, బాబా విశ్వప్రేమకు ప్రతీక అని, భౌతికంగా లేకున్నా ఆయన ప్రేమ, బోధనలు కోట్ల మందిని సేవా మార్గంలో నడిపిస్తున్నాయని పేర్కొన్నారు. తాగునీరు, వైద్యం, విద్య రంగాల్లో సత్యసాయి సేవలను గుర్తుచేసిన మోదీ, ఆయన సంస్థలు ప్రేమను పంచుతూ కొనసాగాలని అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa