ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చిలకం మధు సూదన్ రెడ్డి నీ కలసిన రాళ్లపల్లి షరీఫ్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Nov 21, 2025, 03:40 PM

రాష్ట్ర నూర్ భాష సంఘం కార్పొరేషన్ డైరెక్టర్ గా రాళ్లపల్లి షరీఫ్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధు సుధన్ రెడ్డి షరీఫ్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం, శాలువాతో సత్కరించారు. నూర్ భాష సంఘం ఎదుర్కొంటున్న సమస్యలను షరీఫ్ గారు మధు సుధన్ రెడ్డికి వివరించారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మధు సుధన్ రెడ్డి హామీ ఇచ్చారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa