పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో, ఓటర్ల జాబితా సవరణ వంటి అంశాలపై ప్రతిపక్షాలు ఆందోళనలు లేవనెత్తుతూ సభలకు అంతరాయం కలిగిస్తున్న తీరుపై కాంగ్రెస్ నేత శశిథరూర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సమస్యలపై చర్చించడానికి పార్లమెంటులో గందరగోళం సృష్టించాల్సిన అవసరం లేదని, ప్రజలు తమ ప్రతినిధులుగా తమను ఎన్నుకున్నది అరవడానికి కాదని, దేశం కోసం, ప్రజల కోసం తమ తెలివితేటలతో మాట్లాడటానికేనని ఆయన సహచర ఎంపీలకు సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa