ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దళితుల సమస్యలపై పోరాటం ఎమ్మెల్యే జయనాగేశ్వర్ రెడ్డితోనే సాధ్యం: విజయలక్ష్మి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Dec 12, 2025, 01:59 PM

స్థానిక టీడీపీ కార్యాలయంలో శుక్రవారం విలేకరులతో మాట్లాడిన తెలుగుదేశం పార్టీ పట్టణ కోశాధికారి విజయలక్ష్మి, దళితుల సమస్యలపై పోరాడాలన్నా, వాటిని పరిష్కరించాలన్నా అది కేవలం ఎమ్మెల్యే బి.వి జయనాగేశ్వర్ రెడ్డితోనే సాధ్యమని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే జయనాగేశ్వర్ రెడ్డి దళితుల సంక్షేమం పట్ల చూపిస్తున్న చిత్తశుద్ధిని ఆమె కొనియాడారు. గత వైసీపి ప్రభుత్వ హయాంలో మున్సిపల్ కార్మికులు చనిపోతే వారి కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకాలు ఇవ్వడంలో అప్పటి పాలకులు ఘోరంగా విఫలమయ్యారని ఆమె విమర్శించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa