ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అటవీశాఖ ఉన్నతాధికారులతో డిప్యూటీ సీఎం పవన్ సమీక్ష

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jan 06, 2026, 04:13 PM

AP: వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అటవీశాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ‘గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఏపీ’, 50 శాతం గ్రీన్ కవర్ లక్ష్యంతో చేపడుతున్న ప్రాజెక్టుల పురోగతిపై విస్తృతంగా చర్చించారు. అటవీ, పర్యావరణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కాంతిలాల్ దండే ఈ సమీక్షకు హాజరుకాగా, అటవీశాఖ సలహాదారు మల్లికార్జునరావు, పీసీసీఎఫ్ చలపతిరావు తదితర అధికారులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa