ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బద్రీనాథ్‌- కేదార్‌నాథ్‌ ఆలయాల్లో హిందువులకు మాత్రమే ప్రవేశం!

national |  Suryaa Desk  | Published : Mon, Jan 26, 2026, 02:13 PM

బద్రీనాథ్‌, కేదార్‌నాథ్‌ ఆలయాల్లో హిందువులకు మాత్రమే ప్రవేశం కల్పించాలని ఆలయ కమిటీ నిర్ణయించింది. హిందుయేతరుల ప్రవేశంపై నిషేధం విధించే ప్రతిపాదనలను త్వరలో అమలు చేయనున్నట్లు బద్రీనాథ్‌-కేదార్‌నాథ్‌ ఆలయ కమిటీ వెల్లడించింది. ఆలయాల పవిత్రత, సంప్రదాయాల పరిరక్షణ లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. ఈ అంశానికి సంబంధించిన ప్రతిపాదనలకు త్వరలో అధికారిక ఆమోదం లభించే అవకాశం ఉందని కమిటీ వర్గాలు తెలిపాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa