AP: విశాఖలోని రిషికొండ బీచ్ సమీపంలో ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది. బస్సు టైరు ఒక్కసారిగా పేలడంతో మంటలు చెలరేగింది. ఈ క్రమంలో బస్సు పూర్తిగా దగ్ధమైంది. ప్రమాద సమయంలో బస్సులో ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. డ్రైవర్, క్లీనర్ అప్రమత్తమై బస్సును రోడ్డు పక్కన నిలిపివేయడంతో ఇతర వాహనదారులకు ముప్పు తప్పింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa