ట్రెండింగ్
Epaper    English    தமிழ்

యుద్ధం వెనుక ఆ సీక్రెట్స్.. మీకు చెప్పలేను

international |  Suryaa Desk  | Published : Sun, Mar 15, 2026, 07:44 PM

ప్రస్తుతం జరుగుతున్న భయంకరమైన యుద్ధ పరిస్థితులపై శాంతి దూత, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు డాక్టర్ కె.ఎ. పాల్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికా నుండి ఆయన ఒక అత్యవసర ప్రకటన చేస్తూ.. ఈ యుద్ధం వల్ల ప్రపంచమంతా ప్రభావితమవుతోందని, ఇప్పటికే భారత్‌లో గ్యాస్ కొరత వంటి సమస్యలు మొదలయ్యాయని గుర్తుచేశారు. ఒకవేళ ఈ యుద్ధం గనుక ఆగకపోతే, వారం రోజుల్లో సామాన్యుల పరిస్థితి అన్ని రకాలుగా ఊహించని రీతిలో దిగజారిపోతుందని ఆయన హెచ్చరించారు. ఈ ప్రమాదాన్ని ఆపడానికి ప్రతి ఒక్కరూ తీవ్రంగా ప్రార్థించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa