తిరుపతిలోని అలిపిరి PS పరిధిలో రాజారెడ్డినగర్లోని ఓ అపార్ట్మెంట్లో దారుణం జరిగింది. నేపాల్కు చెందిన వాచ్మెన్ కూతురు (13) సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ ఐదో అంతస్తు నుంచి జారిపడి మృతిచెందింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సోషల్ మీడియా క్రేజ్ కోసం ప్రాణాలను పణంగా పెట్టడం, సరదాగా చేసే పనులు ఇలా ప్రాణాలు తీయడం అందరినీ కలచివేస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa