కాణిపాకం స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని ద్వారక తిరుమల దేవస్థానం ఈవో త్రినాధరావు మంగళవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారికి ఆలయ మర్యాదలతో దేవస్థానం ఈవో సురేష్ బాబు, చైర్మన్ మోహన్ రెడ్డి స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేశారు. అనంతరం స్వామివారి మూషిక మండపంలో స్వామి వారి తీర్థ ప్రసాదాలు మరియు చిత్రపటాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బందులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa