స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాలతో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సరికి సెన్సెక్స్ 48 పాయింట్లు నష్టపోయి 59,196 వద్ద ముగిసింది. నిఫ్టీ 10 పాయింట్లు నష్టపోయి 17,655 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్లు : భారతీ ఎయిర్టెల్ (2.79%), ఎన్టీపీసీ (2.56%), టాటా స్టీల్ (1.54%), రిలయన్స్ (0.98%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (0.60%).
టాప్ లూజర్స్ : బజాజ్ ఫిన్ సర్వ్ (-2.08%), కోటక్ బ్యాంక్ (-1.14%), హిందుస్థాన్ యూనిలీవర్ (-1.08%), మహీంద్రా అండ్ మహీంద్రా (-1.08%), బజాజ్ ఫైనాన్స్ (-1.03%).
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa